బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః | ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

శ్రావణమాసం పర్వదినాల్లో ప్రత్యేకంగా ఉపయోగించే ఐదు పూజా వస్తువులు

శ్రావణమాసం ప్రారంభం తోనే పూజా పర్వాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన జీవితంలో కీలకమైన భాగం అవుతాయి. ఈ పవిత్రమైన మాసంలో శ్రద్ధ, భక్తితో చేసే పూజలు మరింత మహిమను పొందుతాయి. ఈ పవిత్రమైన మాసంలో దేవతా ఆరాధనకు ఉపయోగించే పూజా సామాగ్రి…

వడుగు తర్వాత భోజనం చేసే ప్రక్రియ / పరిషేచనం (భోజన విధి) / Bhojanam Process after Vadugu / upanayanam

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి | ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ || ౧ (కుడిచేతిలో నీళ్ళు తీసుకుని విస్తరిలోని పదార్థములపై జల్లండి) స॒త్యం త్వ॒ర్తేన॒ పరి॑షించామి || ౨ (ప్రాతః) (విస్తరి చుట్టూ ఈశాన్యం నుండి…

ఉత్తర ద్వార దర్శనం అంటే! / Uttara Dwara Darshanam

శ్రీవైకుంఠ మహానగరం, నిత్య విభూతి, పరమ పదము, పరమ ధామము, పరమ వ్యోమ అనే పేర్లతో కీర్తించబడుతుంది. వైకుంఠము అనగా ఎటువంటి దివ్య శక్తులకు కూడా లొంగనిది, తన ప్రాభవాన్ని తగ్గించగల, తప్పించగల ఏ శక్తి దాని ముందర లేవు. ఈ…

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం/siddi-vinayaka-vratam

Download PDF భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమనుంచవలెను. మూడు…

అక్షయ తృతీయ పర్వదినం ప్రాముఖ్యత / Importance of Akshaya Tritiya

“వైశాఖ శుద్ధ తదియ”ను “అక్షయ తృతీయ”గా పండుగ చేసుకోవడం మన సాంప్రదాయమైంది. “హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః” అని విష్ణుసహస్రనామం చెప్తుంది. “విష్ణువు” హిరణ్యగర్భుడు. “గర్భమునందు బంగారం కలవాడు” అని అర్థం.
విష్ణువుకు ప్రతిరూపమే “సాలగ్రామం”
 సాలగ్రామ గర్భం నుంచి పుట్టినదే “బంగారం”
”బంగారం’…

श्री अष्टलक्ष्मी स्तोत्रम्/ASHTA LAKSHMI STOTRAM

తెలుగు వెర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి आदिलक्ष्मी सुमनसवन्दित सुन्दरि माधवि, चन्द्र सहोदरि हेममये ।।मुनिगणमण्डित मोक्षप्रदायिनि, मञ्जुळभाषिणि वेदनुते ।।पङ्कजवासिनि देवसुपूजित, सद्गुणवर्षिणि शान्तियुते ।।जयजय हे मधुसूदन कामिनि, आदिलक्ष्मि सदा पालय माम् ।।…

తొలి ఏకాదశి/శయన ఏకాదశి/హరివాసరం/toli ekadasi

ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు.

15 రథ యాత్ర రథం వేశేషలు

అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు